వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో మాంసం దుకాణాలకు శనివారం సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
మాంసం, చేపలు, రొయ్యల దుకాణాలు తెరవకూడదని, జంతు వధశాలలను మూసివేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Comments
Loading comments...

