వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.
అలాగే ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలు, Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

