వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధ,గురు వారాల్లో 12, 13 జిల్లాలోని బొబ్బిలిలో పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ సాయంత్రం విశాఖపట్నం నుంచి బొబ్బిలి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. రేపు ఉదయం స్థానిక రైల్వేస్టషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఆనంతరం విశాఖకు తిరుగు ప్రయాణం కానున్నారు.
Comments
Loading comments...

