వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల మండల పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతుల పొలాల్లో భూ సేకరణ సర్వేను ఇవాళ ఉదయం నిర్వహించనున్నారు. ఈ సర్వే R&B, రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు యాలాల తహసీల్దార్ గాయత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
మొత్తం 135 మంది రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, రైతులు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ సూచించారు.
Comments
Loading comments...

