Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే చివరి తేదీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 11:02 AM శ్రీకాకుళంGeneral
నేడే చివరి తేదీ - Udayam
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. పొడిగించిన సమయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ వస్తుందని పేర్కొన్నారు. కావలసిన ధ్రువపత్రాలతో సచివాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...