వార్తలకు తిరిగి వెళ్లండి
తూర్పు తీర రక్షణపై నేవీ చీఫ్ సమీక్ష

భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు.
వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఆయనకు ఆపరేషన్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నేవీ చీఫ్ సిబ్బందితో ముచ్చటిస్తూ, తీరప్రాంత రక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...