వార్తలకు తిరిగి వెళ్లండి

రుతువుల మార్పులు, వాతావరణ అసమతుల్యతకు మానవ చర్యలే కారణమని నిపుణులు చెబుతున్నారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా ప్రకృతిని కాపాడాలని సూచిస్తున్నారు.
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఉమ్మడి వరంగల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు చర్యలు అవసరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
