Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ట్రైబ్యునల్ కమిషన్ బిల్లుకు ఆమోదం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 11, 2026 7:10 PM ఆల్ ఇండియా జాతీయ
జాతీయ ట్రైబ్యునల్ కమిషన్ బిల్లుకు ఆమోదం - Udayam
దేశంలోని వివిధ ట్రైబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల నియామకానికి జాతీయ ట్రైబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. కమిషన్‌లో ఇద్దరు న్యాయ, ఇద్దరు సాంకేతిక సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కమిషన్‌కు నేతృత్వం వహిస్తారని చెప్పారు.

Comments

G
Loading comments...