వార్తలకు తిరిగి వెళ్లండి

టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా సాధించిన చారిత్రక స్వర్ణ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ జావెలిన్ త్రో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2021లో ఆయన 87.58 మీటర్లు ఈటె విసిరి అథ్లెటిక్స్లో భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం అందించారు.
జావెలిన్తో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...
