వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కౌలూరి రాజేష్, జెల్లి ప్రకాశ్రావు, బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది.
వినూత్న బోధన, సాంకేతికత వినియోగం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిన కృషికి వీరికి ఈ గౌరవం దక్కింది. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నారు.
Comments
Loading comments...

