Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1 నుంచి నాథూలా పాస్‌ పునరుద్ధరణ

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Jul 30, 2026 1:40 PM అల్ ఇండియా జాతీయ
ఆగస్టు 1 నుంచి నాథూలా పాస్‌ పునరుద్ధరణ - Udayam Digital
కోవిడ్, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020 నుంచి మూతపడిన సిక్కింలోని నాథూలా కనుమ ద్వారా భారత్-చైనా బహిరంగ వాణిజ్యం ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు సిక్కింలో 14,140 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పురాతన సిల్క్ రూట్ మార్గం పునరుద్ధరణ వల్ల సిక్కింకు చెందిన వందలాది స్థానిక వ్యాపారులు.

Comments

G
Loading comments...