వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతి పనులపై నారాయణ సమీక్ష

ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భవనాలు, రోడ్లు, లేఅవుట్ల పురోగతిపై కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయ్యాయని, ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ, ఏఐఎస్ టవర్ల నిర్మాణం పూర్తి చేసి జీఏడీకి అప్పగిస్తామని వెల్లడించారు. దోమలు లేని నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్నారు.
Comments
Loading comments...