Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు శీనుకు సినీ పాటతో గుర్తింపు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 4:03 PM పల్నాడు General
డప్పు శీనుకు సినీ పాటతో గుర్తింపు - Udayam
నరసరావుపేటకు చెందిన చౌడం శ్రీనివాసరావు అలియాస్ డప్పు శీను సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ఆయన రచించి, పాడిన ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ పాట రెండోసారి ట్రెండ్ అవుతోంది. జానపద, భక్తి గీతాలతో ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్న డప్పు శీనును పలువురు అభినందించారు. పాట ట్రెండ్ అవుతుండటం నరసరావుపేట వాసులకు గర్వకారణంగా మారింది.

Comments

G
Loading comments...