వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో కరోనా కలకలం: ఏపీ అలర్ట్

ఏపీలోని కడప జిల్లాలో వరుసగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఊపిరితిత్తులు దెబ్బతిని చికిత్స పొందుతున్న 46 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా పరిస్థితిపై ప్రత్యేక నిఘా పెట్టి, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
Comments
Loading comments...