వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే ఐదవ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు నివాళులు అర్పించారు.
సమాజానికి, రాజకీయ రంగానికి నాందేవ్ కాంబ్లే అందించిన సేవలు చిరస్మరణీయమని బావు సాఠే అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్ మోరే అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారని కొనియాడారు.
Comments
Loading comments...
