వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ నందనపై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదైంది. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు 2025 నవంబర్ 22న కేసు నమోదైనట్లు సమాచారం.
తన వద్ద నుంచి రూ.15 లక్షలు తీసుకున్నట్లు శివక్రాంతి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నందన నేడు పోలీస్స్టేషన్కు రానున్నట్లు తెలిసింది.
Comments
Loading comments...

