Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందలూరు వాసికి రాష్ట్రపతి పతకం

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 10:41 AM అన్నమయ్యఆంధ్రప్రదేశ్
నందలూరు వాసికి రాష్ట్రపతి పతకం - Udayam
కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లికి చెందిన భూమన రవికుమార్‌రెడ్డి రాష్ట్రపతి ప్రతిభావంత సేవా పతకానికి ఎంపికయ్యారు. తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2026 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గౌరవం దక్కింది. ఈ పతకాలను భారత రాష్ట్రపతి ఆమోదించి ప్రకటించారు. రవికుమార్‌రెడ్డి ఐఏఎస్‌-ఐపీఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ ఆర్‌సీ రెడ్డికి తమ్ముడు గా ఉన్నారు.

Comments

G
Loading comments...