వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా అడిషనల్ పీడీ శిరీష ముఖ్య అతిథిగా హాజరై, సర్పంచ్ కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతో కళకళలాడుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

