వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక్ రెడ్డి నాగార్జున రెడ్డి కుమారుడు ను స్కూల్ నుంచి బయటకు వస్తుండగా ఆటో ఢీకొనడంతో గాయాలయ్యాయి . తలకు గాయాలు కావడంతో ఎంజే ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేసి చికిత్స అందించారు.
పాఠశాల యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఘటనకు కారణమని వార్డు కమిషనర్ బొట్టు రాజు ఆరోపించారు . ఆటో డ్రైవర్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు
Comments
Loading comments...

