వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డిని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా. పేట భాస్కర్, ఇతర నాయకులతో కలిసి బుధవారం వెంపేటలోని ఆయన నివాసంలో పరామర్శించారు.
డా. పేట భాస్కర్ మాట్లాడుతూ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలిసెట్టి గంగారెడ్డి, గౌరు నాగేష్, బుడిమె జలపతి, సుద్దాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

