వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు.
స్వామి వారికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి , ఆశీర్వచనం అందించారు.
Comments
Loading comments...

