Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 7:05 PM గుంటూరుGeneral
నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం - Udayam
వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. రాయపూడి సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని, వర్షాకాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణతో పాటు పీఎం సూర్య ఘర్ పథకాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...