వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం ప్రభావంతో నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. గురువారం సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టకు 10,460 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని ఆయకట్ట ఏఈ శివాజీ తెలిపారు.
దీంతో దిగువకు విడిచి పెడుతున్నామని, నదిలోకి ఎవరూ దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

