Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్లలో రూ.47 లక్షల నిధుల దుర్వినియోగం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 8:41 PM పల్నాడుGeneral
నాదెండ్లలో రూ.47 లక్షల నిధుల దుర్వినియోగం - Udayam
చిరుమామిళ్లలో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ సర్పంచ్ లక్ష్మి, ఆమె భర్త (YCP నేత) కోటిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ ఆదేశాల విచారణలో అవకతవకలు నిర్ధారణ కావడంతో కోటిరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించగా, లక్ష్మికి ఆరోగ్య సమస్యల కారణంగా ఉపశమనం లభించింది.

Comments

G
Loading comments...