వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, నిందితులను గుర్తించేందుకు పోలీసులకు సవాలుగా మారింది.
జూన్ 19 రాత్రి నుంచి 20 వేకువజాము వరకు జరిగిన ఈ ఘోర ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

