Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పార్ట్‌టైమ్ జాబ్ మోసం: మహిళకు రూ.5.47 లక్షలు నష్టం

Priya Jun 20, 2026 4:34 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
పార్ట్‌టైమ్ జాబ్ మోసం: మహిళకు రూ.5.47 లక్షలు నష్టం - Udayam Digital
ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన చూసి పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న చింతల్ మహిళ రూ. 5.47 లక్షలు కోల్పోయింది. టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిన బాధితురాలు, టాస్కులు పూర్తి చేస్తూ నమ్మి మోసపోయింది. లాభాల ఆశ చూపి నిందితులు ఆమె నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. నగదు ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...