వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం పారాది వద్ద వాహనాలు మూడు గంటలుగా ముందుకు కదలడం లేదు. వంతెన వద్ద సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. మూడు గంటలు గడిచిన ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్లో ఆర్టీసీ, ఇంజినీరింగ్ కళాశాలల బస్సులు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
Comments
Loading comments...

