వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం అశోక్నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు కాణిపాక గణపయ్యగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Comments
Loading comments...

