Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్‌లో భారతీయుడి హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:52 AM జాతీయంGeneral
న్యూయార్క్‌లో భారతీయుడి హత్య - Udayam
అమెరికాలోని న్యూయార్క్‌లో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన గుర్దీప్‌ సింగ్‌ మృతి చెందారు. పిజ్జా డెలివరీకి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తితో ఘర్షణ జరగగా కాల్పులు చోటుచేసుకున్నాయి. నిందితుడు కారులో పరారవగా ఘటన సీసీటీవీలో రికార్డైంది. కాల్పుల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి కారణాలను గుర్తించాలని నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...