వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో రెహానా(21)ను ప్రియుడు షేక్ అహ్మద్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండునెలల గర్భవతైన ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు.
అనంతరం తల్లి ఆయేషాతో కలిసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న తల్లీకొడుకుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

