వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజత పతకం కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో ఆయన 8.09 మీటర్ల దూరం దూకి తన సీజన్-బెస్ట్ ప్రదర్శన నమోదు చేశారు.
ఈ ఉత్కంఠభరిత పోరులో జమైకాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ తజే గేల్ 8.15 మీటర్లతో స్వర్ గెలవగా, స్కాట్లాండ్కు చెందిన స్టీఫెన్ మెకెంజీ కాంస్యం సాధించారు.
Comments
Loading comments...
