వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాలతో ముంబయి దిగ్బంధం

Photo Gallery
వరుస వర్షాలతో ముంబయి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి ద్వీపంలా మారింది. ప్రధాన రహదారులు మూసుకుపోవడంతో పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇటీవలే ప్రారంభించిన ముంబయి-పుణె ఎక్స్ప్రెస్ వే ‘మిస్సింగ్ లింక్’ సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచింది. సిబ్బంది 18 గంటలు శ్రమించి మార్గాన్ని పునరుద్ధరించారు.
Comments
Loading comments...