Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహారాష్ట్రలో వానల బీభత్సం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 07, 2026 7:58 AM జాతీయంGeneral
మహారాష్ట్రలో వానల బీభత్సం - Udayam
మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ముంబై-పుణె పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, కొండచరియలు విరిగిపడి రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ముంబై సహా పలు జిల్లాలకు ఐఎండీ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ముంబైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

Comments

G
Loading comments...