Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాజ్‌మహల్‌పై కోర్టు నోటీసులు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 07, 2026 7:13 AM జాతీయంGeneral
తాజ్‌మహల్‌పై కోర్టు నోటీసులు - Udayam
ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ గతంలో తేజో మహాలయ్‌ అనే శివాలయం అని, అక్కడ వీడియో చిత్రీకరణకు కమిషనర్‌ను నియమించాలన్న పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు స్పందించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని సోమవారం జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Comments

G
Loading comments...