Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రస్టు కార్యదర్శిగా కృష్ణమోహన్‌

మహేష్ కుమార్ Jul 06, 2026 3:03 PM అల్ ఇండియా 6 viewsabout 8 hours ago
ట్రస్టు కార్యదర్శిగా కృష్ణమోహన్‌ - Udayam Digital

Photo Gallery

ట్రస్టు కార్యదర్శిగా కృష్ణమోహన్‌ - main
ట్రస్టు కార్యదర్శిగా కృష్ణమోహన్‌ - gallery image
అయోధ్య విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియమితులయ్యారు. నైతిక బాధ్యత వహిస్తూ చంపత్‌ రాయ్ రాజీనామా చేయడంతో ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్‌ ఛైర్మన్‌ నృత్యగోపాల్‌ దాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నియామకం జరిగింది. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, విరాళాలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని కృష్ణమోహన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...