వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయ వ్యవస్థ పట్ల పోలీస్ అధికారి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ములుగు జిల్లా కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. గతంలో వెంకటాపూర్ ఎస్సైగా ఉన్న కేసు దర్యాప్తు అధికారిగా ఆయన కోర్టుకు వచ్చారని తెలిపారు.
ఈ సందర్భంగా తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై గతంలో బెయిలబుల్, నాన్బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
