వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లికి చెందిన కొత్తగాడి అమృత గారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద 2,50,000/- రూపాయల విలువగల LOC ని వారి
కుటుంబ సభ్యులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అందజేశారు
Comments
Loading comments...

