వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డితో రైతు కమిషన్ బృందం రెండు గంటల పాటు సమావేశమైంది. ఈ సందర్భంగా మైనర్ ఇరిగేషన్పై రూపొందించిన నివేదికను సీఎంకు అందజేసి, కమిషన్ రెండేళ్ల పనితీరును వివరించారు.
రైతు సంక్షేమ పథకాలు అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Comments
Loading comments...

