Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన జిల్లా స్దాయి అమరావతి చాంపియన్ షిప్ పోటీలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 9:57 PM విజయనగరంGeneral
ముగిసిన జిల్లా స్దాయి అమరావతి చాంపియన్ షిప్ పోటీలు - Udayam
విజయనగరం పట్టణంలో గత 2 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయని DSTO వెంకటేశ్వర రావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు 12 క్రీడా విభాగాల్లో విజేతలను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలకు ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు.

Comments

G
Loading comments...