వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్ల ముత్యం సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
పిట్ల ముత్యం ముదిరాజ్ జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు చేశాడని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుపుకున్నాయి
Comments
Loading comments...

