Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టికుప్పలో మూడు మృతదేహాలు లభించాయి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 1:45 PM విశాఖపట్నంGeneral
మట్టికుప్పలో మూడు మృతదేహాలు లభించాయి - Udayam
షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ –సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో లభించిన మూడు గుర్తుతెలియని మృతదేహాలు. మంగళవారం తెల్లవారుజామున డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో కనిపించిన శవాలు పూర్తిగా డికంపోజ్ అయినా మృతదేహాలు. మట్టిలో పాత తలగడలు, బొంతలు లభ్యం. స్థానికులు సమాచారం తో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Comments

G
Loading comments...