వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయని కాజీపేట డివిజన్ ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి అన్నారు.
వినాయక నవరాత్రుల్లో పీవోపీ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీవోపీ విగ్రహాలు పర్యావరణానికి, జీవరాశులకు హానికరమని తెలిపారు.
Comments
Loading comments...

