వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని JC సేధు మాధవన్ కోరారు. శుక్రవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులు, కరగని అలంకరణ సామగ్రికి దూరంగా ఉండి సహజ రంగులతో మట్టి విగ్రహాలను వినియోగించాలని అధికారులు సూచించారు. మండపాల ఏర్పాటు, నిమజ్జన సమయంలో నిబంధనలు పాటించాలన్నారు.
Comments
Loading comments...

