Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:23 PM శ్రీకాకుళంGeneral
మట్టి వినాయక ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ - Udayam
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడపత్రికను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని, పర్యావరణహిత మట్టి విగ్రహాలనే వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వేడుకలను జరుపుకోవాలని పర్యావరణ ఇంజినీర్ కరుణశ్రీ కోరారు.

Comments

G
Loading comments...