వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయండి, వాటిని పూజించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాప కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మద్దిలపాలెం లోని శ్రీ భావన విద్యా నికేతన్ లో ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, నీలిమ ల అధ్యక్షతన విద్యార్థుల చేత మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయించారు.
మన సాంప్రదాయం ప్రకారం మట్టి, పసుపు, బియ్యం పిండితో మాత్రమే ప్రతిమలు తయారు చేయాలని కోరారు.
Comments
Loading comments...

