Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి గణనాథులను పూజిద్దాం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 8:56 PM బాపట్లGeneral
మట్టి గణనాథులను పూజిద్దాం - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని చెరుకుపల్లి తహశీల్దార్‌ తోట సురేష్‌ పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జలవనరులు కలుషితమవుతాయని తహశీల్దార్‌ సూచించారు. అనంతరం పలువురికి మట్టి గణనాథుల ప్రతిమలను అందించారు.

Comments

G
Loading comments...