వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణహిత మట్టి గణేశ విగ్రహాల తయారీపై వర్క్షాప్, పోటీ నిర్వహించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ అమీనా ముంతాజ్ జహాన్ పాల్గొన్నారు.
విద్యార్థినులు ఉత్సాహంగా మట్టి విగ్రహాలు తయారు చేశారు. అనంతరం. 70కి పైగా విగ్రహాలను కళాశాల పరిసర కాలనీవాసులు, దుకాణదారులకు ఉచితంగా పంపిణీ చేశారు.
Comments
Loading comments...

