వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం గడ్డూరుకు చెందిన వంక మాధవరావు వేటకు వెళ్లి మృతి చెందడంపై మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్స్యకారుడి మృతి దురదృష్టకరమన్నారు.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మత్స్యశాఖ అధికారులు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

