వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఎం మత్స్య సంపద యోజన ఫేజ్-2 కింద రిజర్వాయర్ల సమగ్ర అభివృద్ధిపై కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని మడ్డువలస, గడిగెడ్డ రిజర్వాయర్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలన్నారు.
Comments
Loading comments...

