Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మతసామరస్యంతో పండుగలు నిర్వహించుకోవాలి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 5:01 PM రాజన్న సిరిసిల్లGeneral
మతసామరస్యంతో పండుగలు నిర్వహించుకోవాలి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి - Udayam
మిలాద్ ఉల్ నబీ పండుగను పురస్కరించుకుని సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో డీఎస్పీ నాగేంద్రచారి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. శాంతియుత వాతావరణం ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ గణేష్, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...